
తొలి బడ్జెట్ ను ప్రవేశపెట్టిన విజయ్ సర్కార్
1.5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థే లక్ష్యం
తమిళనాడు అసెంబ్లీలో బుధవారం టీవీకే ప్రభుత్వ తొలి పూర్తి స్థాయి బడ్జెట్ను ఆర్థిక మంత్రి ఎన్. మేరీ విల్సన్ ప్రవేశపెట్టారు. రాష్ట్రాన్ని 2031 నాటికి 1.5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఈ బడ్జెట్ రూపొందించినట్లు ఆమె వెల్లడించారు. అభివృద్ధి, విద్య, సంక్షేమం, ఆర్థిక సంస్కరణలకు ప్రాధాన్యం ఇస్తూ పలు కీలక ప్రకటనలు చేశారు.
Next Story

