
కావేరీ జలాలపై సుప్రీంకోర్టుకు తమిళనాడు, కర్ణాటక
నీటి హక్కులపై పోరాడనున్న ఇరు రాష్ట్రాలు
కావేరీ నదీ జలాల పంపిణీ వివాదం మరోసారి సుప్రీంకోర్టు ముందుకు వెళ్లే పరిస్థితి కనిపిస్తోంది. తమకు రావాల్సిన నీటి వాటా కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు తమిళనాడు ప్రభుత్వం సిద్ధమవుతుండగా, కావేరీ జల నిర్వహణ అథారిటీ (సీడబ్ల్యూఎంఏ) ఉత్తర్వులను సవాలు చేసేందుకు కర్ణాటక కూడా న్యాయపోరాటానికి సన్నద్ధమవుతోంది.
Next Story

