
కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష సమావేశం
కావేరీ వివాదానికి మేకెదాటే శాశ్వత పరిష్కారం..
కర్ణాటక అఖిలపక్ష సమావేశం ఏకగ్రీవ తీర్మానం
కావేరీ జలాల వివాదానికి శాశ్వత పరిష్కారం మేకెదాటు ప్రాజెక్ట్ ద్వారానే సాధ్యమని కర్ణాటక ప్రభుత్వం నిర్వహించిన అఖిలపక్ష సమావేశం ఏకగ్రీవంగా అభిప్రాయపడింది. ముఖ్యమంత్రి డీకే శివకుమార్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కాంగ్రెస్, బీజేపీ, జేడీఎస్తో పాటు మాజీ ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, న్యాయ నిపుణులు పాల్గొని రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఒకే వేదికపై నిలిచారు. మేకెదాటు ప్రాజెక్టుకు కేంద్రం నుంచి వీలైనంత త్వరగా ఆమోదం పొందేలా చర్యలు వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.
Next Story

