
కేంద్రమంత్రి కిరణ్ రిజుజు
పార్లమెంట్ సమావేశాలపై రాహుల్ తో రిజిజు భేటీ
హాజరైన ప్రియాంక, కేసీ వేణుగోపాల్
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో కొనసాగుతున్న ప్రతిష్టంభనకు ముగింపు పలికే ప్రయత్నాలు వేగం పుంజుకున్నాయి. ఇందులో భాగంగా పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు బుధవారం లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో సమావేశమయ్యారు. ఈ భేటీలో ప్రతిపాదిత డీలిమిటేషన్ బిల్లు, ఎఫ్సీఆర్ఏ బిల్లు సహా పలు కీలక అంశాలపై చర్చ జరిగినట్లు సమాచారం.
Next Story

