
అరుణాచల్ ప్రదేశ్ లో భారత్ తో చైనా ‘లడాయి’
వైరల్ అవుతున్న వీడియోలు..
అరుణాచల్ ప్రదేశ్లోని అప్పర్ సుబన్సిరి జిల్లాలో భారత సైన్యం, చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ) సైనికుల మధ్య ఘర్షణ జరిగిందంటూ సోషల్ మీడియాలో వీడియోలు, ఫోటోలు విస్తృతంగా వైరల్ అవుతున్నాయి. ఈ దృశ్యాలపై జూలై 26 తేదీ కనిపిస్తున్నప్పటికీ, ఘర్షణ జూలై 25 నుంచే ప్రారంభమై ఉండొచ్చని కొన్ని నివేదికలు పేర్కొంటున్నాయి.
Next Story

