
దిలీప్ ఘోష్
బెంగాల్లో అవినీతిపై బీజేపీ కఠిన హెచ్చరిక..
దోపిడీదారులతో సంబంధాలు పెట్టుకుంటే చర్యలు తప్పవు
పశ్చిమ బెంగాల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత స్వచ్ఛమైన పాలన అందిస్తామని హామీ ఇచ్చిన బీజేపీ, అవినీతి, దోపిడీలపై కఠిన వైఖరిని కొనసాగిస్తామని స్పష్టం చేసింది.
రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సమీక్ భట్టాచార్య చేసిన వ్యాఖ్యల తర్వాత, పంచాయతీ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి దిలీప్ ఘోష్ కూడా పార్టీ నాయకులు, కార్యకర్తలకు స్పష్టమైన హెచ్చరిక జారీ చేశారు.
Next Story

