
తివారీ
సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కేపై ఫిర్యాదు..
విదేశీ చదువుల నిధులపై విచారణకు డిమాండ్
సాధారణ ప్రభుత్వ ఉద్యోగి కుమారుడైన సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే అమెరికాలో ఉన్నత విద్యను ఎలా అభ్యసించగలిగారన్న అంశంపై విచారణ చేపట్టాలని మహారాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదు అందింది. సూరత్కు చెందిన ఆర్టీఐ కార్యకర్త అమీ తివారీ ఈ మేరకు ప్రభుత్వానికి వినతిపత్రం సమర్పించి, దీప్కే కుటుంబ ఆర్థిక వ్యవహారాలను పరిశీలించాలని కోరారు.
Next Story

